Webdunia - Bharat's app for daily news and videos

Install App

కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి ఇంద్రకరణ్

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:10 IST)
నిర్మల్ నియోజకవర్గం లక్ష్మణ చందా మండలానికి చెందిన 64 మందికి, మామడ మండలానికి చెందిన 21 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కులను కనకపూర్ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను ఆపడం లేదని అన్నారు.

పేద కుటుంబాలకు ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక భరోసా కలిపించారని తెలిపారు.. రైతులకు రూ.50 వేల రుణమాఫీ చేయడంతో పాటు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్ అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments