Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరిలో బస్టాండ్ వసతి సౌకర్యం కోసం రోజా పరిశీలన

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (17:05 IST)
నగిరి పుర ప్రజల చిరకాల కోరిక అయినటువంటి ఆర్టీసీ బస్టాండ్ వసతి సౌకర్యం మరియు మున్సిపల్ కార్యాలయం నిర్మాణం సంబంధించి సాధ్యాసాధ్యాలను ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. 
 
ఎమ్మెల్యే ఆర్కే రోజా గారితో పాటు RTC DE లక్ష్మీనారాయణ గారు, పుత్తూరు ఆర్టీసీ ఇంచార్జి DM మహేంద్ర గారు RTC AE రమణయ్య, నగిరి మున్సిపాలిటీ DE నరేష్, నగరి మున్సిపల్ చైర్మన్ నీలమేఘం, వైస్ చైర్మన్ బాలన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments