Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీజేగా జస్టిస్‌ హిమా కోహ్లి ప్రమాణం

Webdunia
గురువారం, 7 జనవరి 2021 (12:30 IST)
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమా కోహ్లి ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై జస్టిస్‌ హిమా కోహ్లితో ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, రాష్ట్ర మంత్రులు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తదితరులు హాజరయ్యారు.

ఇంతకు ముందు తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఆర్‌.ఎస్‌ చౌహాన్‌ ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు బదిలీ అయిన విషయం తెలిసిందే. కాగా.. జస్టిస్‌ హిమా కోహ్లి తెలంగాణ హైకోర్టుకు ప్రథమ మహిళా ప్రధాన న్యాయమూర్తి కావడం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments