Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీ హిల్స్ సామూహిక అత్యాచార నిందితుల గుర్తింపు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (16:32 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను బాధితురాలు గుర్తించింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో మేజర్ అయిన సాదుద్దీన్ అనే నిందితుడు చంచల్‌గూడ జైలు ఉండగా, మిగిలిన ఐదుగురు మైనర్లు కావడంతో వీరిని ప్రభుత్వం జువైనల్ హోంలో ఉంచారు. 
 
ఈ క్రమంలో ఈ అత్యాచార కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియను పోలీసులు సోమవారం చేపట్టారు. ఆ సమయంలో తనపై లైంగికదాడికి చేసిన ఆరుగురు నిందితులను బాధితురాలు గుర్తించింది. 
 
తనపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు వీరేనంటూ బాధితురాలు పోలీసులకు, న్యాయమూర్తులకు తెలిపింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన అనేక ప్రశ్నలకు బాధితురాలు సమాధానాలు కూడా ఇచ్చింది. ఈ వివవరాలన్నింటినీ పోలీసులు రికార్డు చేయగా, వీటిని కోర్టుకు సమర్పించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments