Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తపేటలో 75 మీటర్ల పొడవున్న త్రివర్ణ పతాకంతో గూగీ ప్రోపర్టీస్ ర్యాలీ

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (20:46 IST)
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌లో భాగంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ గూగీ ప్రోపర్టీస్ ఉద్యోగులు, వారి అసోసియేట్స్ కొత్తపేట నుండి ఎల్‌.బి. నగర్ వరకు 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

 
గూగీ ప్రోపర్టీస్ ఎం.డీ, సీ.ఈ. ఓ. శ్రీ షేక్ అక్బర్ కొత్తపేటలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో భారత జాతీయ జెండాను ఎగురవేశారు. తదుపరి కొత్తపేట నుండి ఎల్.బి.నగర్ వరకు 75 మీటర్ల త్రివర్ణ పతాక ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ వేడుకల్లో 250 మందికి పైగా సిబ్బంది, సహచరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments