Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తపేటలో 75 మీటర్ల పొడవున్న త్రివర్ణ పతాకంతో గూగీ ప్రోపర్టీస్ ర్యాలీ

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (20:46 IST)
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌‌లో భాగంగా ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ గూగీ ప్రోపర్టీస్ ఉద్యోగులు, వారి అసోసియేట్స్ కొత్తపేట నుండి ఎల్‌.బి. నగర్ వరకు 75 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు.

 
గూగీ ప్రోపర్టీస్ ఎం.డీ, సీ.ఈ. ఓ. శ్రీ షేక్ అక్బర్ కొత్తపేటలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో భారత జాతీయ జెండాను ఎగురవేశారు. తదుపరి కొత్తపేట నుండి ఎల్.బి.నగర్ వరకు 75 మీటర్ల త్రివర్ణ పతాక ర్యాలీకి నాయకత్వం వహించారు. ఈ వేడుకల్లో 250 మందికి పైగా సిబ్బంది, సహచరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments