Webdunia - Bharat's app for daily news and videos

Install App

వనజీవి - పద్మశ్రీ రామయ్యకు అస్వస్థత

Webdunia
సోమవారం, 5 జులై 2021 (13:07 IST)
తెలంగాణ రాష్ట్రానికి చెందిన వన జీవి రామయ్య ఆదివారం అస్వస్థతతకు గురయ్యారు. ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వడంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ బి వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బి శ్రీనివాస్‌, ఏవో రాజశేఖర్‌గౌడ్‌ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. 
 
ఆయనకు జరిపిన కొవిడ్‌ రాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, బలహీనంగా ఉండటంతో ఫ్లూయిడ్స్‌ ఎక్కించి సోమవారం ఇంటికి పంపించనున్నట్లు డాక్టర్‌ సురేష్‌ తెలిపారు. ప్రస్తుతం ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments