Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుణ్ణి వదల్లేని వివాహిత, వివాహితను వదల్లేని ప్రియుడు, ఇద్దరూ కలిసి...

Webdunia
శనివారం, 27 మార్చి 2021 (14:46 IST)
వివాహేతర సంబంధం ఇద్దరు ప్రాణాలను తీసింది. తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ఆలూరులో వివాహేతర సంబంధం కారణంగా ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే... ఆలూరు గ్రామానికి చెందిన చిత్తూరి సాయిలు అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన వివాహిత శైలజతో గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ సంబంధం కారణంగా ఇరువురు కుటుంబాల్లో తీవ్ర వాగ్వాదాలు జరుగుతున్నాయి.
 
ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇద్దరం ఆత్మహత్య చేసుకోవడం ఒక్కటే మార్గమని ఇద్దరూ కలిసి బైక్ పైన సికింద్రాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments