Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్లు కోసం... కుండపెడితే...!

Webdunia
శనివారం, 9 నవంబరు 2019 (20:20 IST)
కల్లు కుండలో నాగుపాము ప్రత్యక్షమైన ఘటన కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ పట్టణానికి చెందిన పంజాల కొమరయ్య గీత కార్మికుడు.

రోజూలాగే కల్లు తీసేందుకు చెట్టుపై ఉన్న కుండను తీసుకున్నాడు. అదే సమయంలో కుండలో నుంచి బుసలు కొట్టే శబ్దం రావడాన్ని కొమురయ్య గమనించాడు.

కుండను పరిశీలించగా అందులో నాగుపాము ఉన్నట్లు గుర్తించాడు. భయాందోళనకు గురైన కొమరయ్య పక్కనే ఉన్నవారిని పిలిచి పామును కుండలోంచి బయటకు తీశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments