Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్ల పర్వతం ఎక్కి మరీ ప్రార్థించా... టిడిపి జెండాను ఎన్టీఆర్ కుటుంబీకులకిచ్చేయ్: మోత్కుపల్లి

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (14:28 IST)
చంద్రబాబు రాజకీయంగా పతనం కావాలని మెట్లెక్కుతూ శ్రీవారిని ప్రార్థించానన్నారు మాజీమంత్రి మోత్కుపల్లి  నరసింహులు. శ్రీనివాసుడు తన మొర ఆలకించారని, అందుకే టిడిపి ఘోరంగా ఓడిపోయిందన్నారు. టిడిపి ఘోరంగా ఓడిపోతే చంద్రబాబు సమీక్ష చేయడం విడ్డూరంగా ఉందని.. టిడిపి జెండాను ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు అప్పజెప్పాలనన్నారు. 
 
చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని, దళితులు, బలహీనవర్గాలు, కాపుల మధ్య చిచ్చు  పెట్టారన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి చంద్రబాబు ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. జగన్ విజయం చారిత్రాత్మకమన్నారు మోత్కుపల్లి నరసింహులు. పేదల పక్షపాతి జగన్ అని.. పేద ప్రజల ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

సమాజంలో మార్పుకే కీప్ ది ఫైర్ అలైవ్ ఫిల్మ్ తీసాం : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments