Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోకాళ్ల పర్వతం ఎక్కి మరీ ప్రార్థించా... టిడిపి జెండాను ఎన్టీఆర్ కుటుంబీకులకిచ్చేయ్: మోత్కుపల్లి

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (14:28 IST)
చంద్రబాబు రాజకీయంగా పతనం కావాలని మెట్లెక్కుతూ శ్రీవారిని ప్రార్థించానన్నారు మాజీమంత్రి మోత్కుపల్లి  నరసింహులు. శ్రీనివాసుడు తన మొర ఆలకించారని, అందుకే టిడిపి ఘోరంగా ఓడిపోయిందన్నారు. టిడిపి ఘోరంగా ఓడిపోతే చంద్రబాబు సమీక్ష చేయడం విడ్డూరంగా ఉందని.. టిడిపి జెండాను ఎన్టీఆర్ కుటుంబానికి చంద్రబాబు అప్పజెప్పాలనన్నారు. 
 
చంద్రబాబు అవినీతిపై కేంద్ర ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని, దళితులు, బలహీనవర్గాలు, కాపుల మధ్య చిచ్చు  పెట్టారన్నారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్ళి చంద్రబాబు ఎన్టీఆర్‌కు క్షమాపణ చెప్పాలన్నారు. జగన్ విజయం చారిత్రాత్మకమన్నారు మోత్కుపల్లి నరసింహులు. పేదల పక్షపాతి జగన్ అని.. పేద ప్రజల ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments