Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూకేలో హైదరాబాద్‌ స్టూడెంట్ మృతి.. బీచ్ వద్ద అలల్లో చిక్కుకుని..

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2023 (15:53 IST)
Student
హైదరాబాద్‌లోని సైదాబాద్ లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన సాయి తేజస్విని అనే విద్యార్థిని యూకేలో విషాదకరంగా మరణించింది. ఆమె అక్కడి యూనివర్సిటీలో ఏరోనాటిక్స్- స్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. మే 11న బ్రైటన్ బీచ్ వద్ద అలల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
తన కలలను సాకారం చేసుకునేందుకు విదేశాల్లో చదువుకుంటున్న సాయి తేజస్విని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్త కుటుంబ సభ్యులను శోకసంద్రంలోకి మునిగిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments