Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులపైకి కుక్కలతో దాడి చేయించిన డ్రగ్స్ ముఠా .. ఎక్కడ?

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (16:32 IST)
భాగ్యనగరం డ్రగ్స్ ముఠాకు అడ్డాగా మారిపోయింది. మాదకద్రవ్యాల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు అనేక విధాలుగా అనేక రకాలైన చర్యలు చేపడుతున్నారు. కానీ, డ్రగ్స్ ముఠా మాత్రం గుట్టుచప్పుడుకాకుండా తమ వ్యాపార దందాను కొనసాగిస్తూనే వుంది. 
 
తాజాగా డ్రగ్స్ దందాపై పక్కా సంచారంతో డ్రగ్స్ ముఠాపైకి పోలీసులు దాడికి యత్నించారు. అయితే, పోలీసుల రాకను పసిగట్టిన డ్రగ్స్ ముఠా వారిపైకే కుక్కలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ కుక్కల దాడిలో పలువురు పోలీసులు గాయపడ్డారు. 
 
కాగా, డ్రగ్స్ ముఠా డార్క్ నెట్ వెబ్ ద్వారా అక్రమంగా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలిసులు దాడి చేసి ఇద్దరు సప్లయర్స్‌, ఆరుగురు పెడ్లర్లను అరెస్టు చేశారు. ఈ ముఠాలో కీలకంగా వ్యవహరించే నరేంద్ర నారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వారి నుంచి 9 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments