Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాకు బల్క్ డ్రగ్ పార్కును కేటాయించిన కేంద్రం : థ్యాంక్స్ చెప్పిన సోము

Webdunia
గురువారం, 1 సెప్టెంబరు 2022 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో వరం ఇచ్చింది. బల్క్ డ్రగ్ పార్కును కేటాయించింది. తూర్పుగోదావరి జిల్లా కేసీ పురంలో ఈ బల్క్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రధాని మోడీతో పాటు బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
 
"ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం. తూర్పుగోదావరి జిల్లా కేపీ పురంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆమోదం తెలుపుతూ ఏపీ సర్కారుకు కేంద్రం లేఖ రాసింది. రాష్ట్ర ప్రజానికం తరపున ప్రధాని నరేంద్ర మోడీకి, జేపీ నడ్డాకు ధన్యవాదాలు" అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments