Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుమాయిష్ కోసం ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (14:59 IST)
గత యేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నుమాయిష్‌ను నిర్వహించలేదు. కానీ, ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో దీన్ని నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే జనవరిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో నుమాయిష్ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసింది. ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ కార్య‌ద‌ర్శి బీ ప్ర‌భాశంక‌ర్ పేర్కొన్నారు.
 
ఇక జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ స‌ర్వీసెస్, విద్యుత్, రోడ్ల భ‌వ‌నాల శాఖ‌ల నుంచి కూడా అనుమ‌తి పొందాల్సి ఉంది. ప్ర‌తి ఏడాది దాదాపు 2,500 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది త‌క్కువ సంఖ్య‌లో స్టాళ్ల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments