నుమాయిష్ కోసం ఎగ్జిబిషన్ సొసైటీ చర్యలు

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (14:59 IST)
గత యేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నుమాయిష్‌ను నిర్వహించలేదు. కానీ, ఇపుడు పరిస్థితులు చక్కబడటంతో దీన్ని నిర్వహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ సిద్ధమైంది. అన్నీ అనుకూలిస్తే జనవరిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 
 
ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో నుమాయిష్ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసింది. ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌ని ఆశిస్తున్న‌ట్లు ఎగ్జిబిష‌న్ సొసైటీ కార్య‌ద‌ర్శి బీ ప్ర‌భాశంక‌ర్ పేర్కొన్నారు.
 
ఇక జీహెచ్ఎంసీ, పోలీసు, ఫైర్ స‌ర్వీసెస్, విద్యుత్, రోడ్ల భ‌వ‌నాల శాఖ‌ల నుంచి కూడా అనుమ‌తి పొందాల్సి ఉంది. ప్ర‌తి ఏడాది దాదాపు 2,500 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది త‌క్కువ సంఖ్య‌లో స్టాళ్ల‌ను ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments