Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం కేంద్రానికి పరుగులు తీసిన పాతబస్తీ వాసులు.. ఎందుకు?

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (09:59 IST)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ ఏటీఎం కేంద్రం వద్దకు హైదరాబాద్ వాసులు పరుగులు తీశారు. పాతబస్తీలోని ఓ ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 వచ్చాయి. ఈ విషయం క్షణాల్లో ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు తమ తమ ఏటీఎం కార్డులతో ఈ కేంద్రానికి పరుగులు పెట్టి డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. 
 
శాలిబండకు చెందిన ఓ వ్యక్తి గత రాత్రి హరిబౌలి చౌరస్తాలోని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేశాడు. అయితే, ఆయనకు రూ.500 స్థానంలో రూ.2500 వచ్చాయి. దీంతో అతను పోలీసులకు సమాచారం చేరవేశాడు. అయితే, ఈ విషయం అప్పటికే స్థానికంగా తెలిసిపోయింది. దీంతో అనేక మంది స్థానికులు డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం కేంద్రానికి క్యూకట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి, బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments