Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏటీఎం కేంద్రానికి పరుగులు తీసిన పాతబస్తీ వాసులు.. ఎందుకు?

Webdunia
బుధవారం, 4 జనవరి 2023 (09:59 IST)
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఓ ఏటీఎం కేంద్రం వద్దకు హైదరాబాద్ వాసులు పరుగులు తీశారు. పాతబస్తీలోని ఓ ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 వచ్చాయి. ఈ విషయం క్షణాల్లో ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో స్థానికులు తమ తమ ఏటీఎం కార్డులతో ఈ కేంద్రానికి పరుగులు పెట్టి డబ్బులు డ్రా చేసేందుకు పోటీపడ్డారు. 
 
శాలిబండకు చెందిన ఓ వ్యక్తి గత రాత్రి హరిబౌలి చౌరస్తాలోని హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకు ఏటీఎం కేంద్రంలో రూ.500 డ్రా చేశాడు. అయితే, ఆయనకు రూ.500 స్థానంలో రూ.2500 వచ్చాయి. దీంతో అతను పోలీసులకు సమాచారం చేరవేశాడు. అయితే, ఈ విషయం అప్పటికే స్థానికంగా తెలిసిపోయింది. దీంతో అనేక మంది స్థానికులు డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం కేంద్రానికి క్యూకట్టారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి, బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments