Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెట్రో రైల్ స్టేషన్ నుంచి కిందకు దూకేసిన వ్యక్తి...

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:57 IST)
హైదరాబాద్ నగరంలో నడిచే మెట్రో రైళ్ళు లేదా మెట్రో స్టేషన్‌లలో తరచూ విషాదకర ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి దిల్‌సుఖ్ నగర్ మెట్రో స్టేషన్‌ నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 
 
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానేవున్నట్టు సమాచారం. 
 
అయితే, మెట్రో స్టేషన్ నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆ వ్యక్తి వివరాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ కెమరాల ఆధారంగా ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఆత్మహత్యకు ప్రయత్నించాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments