Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపి.. మూటగట్టి పడేసిన కసాయి భర్త!

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (11:29 IST)
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌‌బీ పరిధి, ఎస్ఎస్ కాలనీలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భర్త కసాయిగా మారిపోయాడు. భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గోనె సంచిలో మూటగట్టి పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేపీహెచ్‌బీ ప‌రిధిలోని ఎస్ఎస్ కాల‌నీకి చెందిన శేఖర్ - స్ర‌వంతి అనే దంపతులు ఉన్నారు. వీరిద్దరి మధ్య త‌రుచూ గొడవలు జరుగుతూ వుండేవి. ఈ క్రమంలో భార్యను చంపేసిన భర్త... మృత‌దేహాన్ని మూట‌క‌ట్టి భ‌వనం ప‌క్క‌న ఉన్న ప్ర‌దేశంలో వ‌దిలి పారిపోయాడు.
 
ఆమె మృత‌దేహం కుళ్లిపోయి స్థానికుల‌కు దుర్వాసన రావ‌డంతో వారికి అనుమానం వచ్చి, పోలీసు‎లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments