Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపి.. మూటగట్టి పడేసిన కసాయి భర్త!

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (11:29 IST)
హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌‌బీ పరిధి, ఎస్ఎస్ కాలనీలో ఓ దారుణం జరిగింది. కట్టుకున్న భర్త కసాయిగా మారిపోయాడు. భార్యను దారుణంగా కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ గోనె సంచిలో మూటగట్టి పడేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేపీహెచ్‌బీ ప‌రిధిలోని ఎస్ఎస్ కాల‌నీకి చెందిన శేఖర్ - స్ర‌వంతి అనే దంపతులు ఉన్నారు. వీరిద్దరి మధ్య త‌రుచూ గొడవలు జరుగుతూ వుండేవి. ఈ క్రమంలో భార్యను చంపేసిన భర్త... మృత‌దేహాన్ని మూట‌క‌ట్టి భ‌వనం ప‌క్క‌న ఉన్న ప్ర‌దేశంలో వ‌దిలి పారిపోయాడు.
 
ఆమె మృత‌దేహం కుళ్లిపోయి స్థానికుల‌కు దుర్వాసన రావ‌డంతో వారికి అనుమానం వచ్చి, పోలీసు‎లకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments