Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.251 కోట్లతో లిక్విడ్ వేస్ట్ ప్లాంట్‌ను ప్రారంభించిన కేటీఆర్

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2023 (17:53 IST)
హైదరాబాద్ నగరంలో ఉత్పత్తయ్యే వ్యర్థాలను జీహెచ్ఎంసీ జవహర్ నగర్ లోని డంప్ యార్డుకు తరలిస్తుంది. ఈ డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల నీరు కలుషితమవుతోంది.
 
భూగర్భ జలాలు, చెరువులు కలుషితం అవుతున్నాయి. దీంతో ప్రజల ఇబ్బందులను గుర్తించి పొడి చెత్తను రీసైకిల్ చేయడానికి అంతర్జాతీయ స్థాయి యంత్రాలు అందుబాటులో వుంచారు. 
 
ఇక నుంచి ద్రవ వ్యర్థాలను కూడా పూర్తిగా శుధ్ధి చేయాలని నిర్ణయించారు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ సహకారంతో జీహెచ్ఎంసీ జవహర్ నగర్‌లో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్లతో నిర్మించిన ఈ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. 
 
ఇప్పటివరకు 2వేల కిలోల లీటర్ల సామర్థ్యంతో పాక్షిక శుద్ధి సౌకర్యాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రోజుకు నాలుగు వేల కిలో లీటర్ల వరకు పెంచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments