Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ : అసదుద్దీన్ జోస్యం

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (14:42 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ మహా నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయనున్నారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. ఇందుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ నగరంతో పాటు బెంగుళూరు, చెన్నై, ముంబై నగరాలు కూడా యూటీలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన జోస్యం చెప్పారు. ఈ విషయంపై అన్ని రాజకీయ పార్టీలను తాను ముందుగానే హెచ్చరిస్తున్నానని తెలిపారు. 
 
ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామంతోపాటు ఇతర అధికారాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనిపై గురువారం లోక్‌సభలో చర్చ జరిగింది. ఇందులో అసదుద్దీన్ పాల్గొని ప్రసంగిస్తూ, ఢిల్లీ ఆర్డినెన్స్‌ను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ, ఆప్ పార్టీలు తమ రాజకీయ పోరాటాన్ని, ఆధిపత్యాని సభ బయట చూపించుకోవాలని ఆయన కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్ర ప్రభుత్వ మనిషేనన్నారు. కేంద్రం ప్రభుత్వంలోని పెద్దల ఆలోచనల నుంచే ఆయన బయటకు వచ్చారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments