Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో రంగారెడ్డి యువతి హత్య.. ఎంఎస్‌ కోసం వెళ్లి..?

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (18:36 IST)
రంగారెడ్డికి చెందిన యువతి లండన్‌లో హత్యకు గురైంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్విని రెడ్డి (27)పై బ్రెజిల్‌కు చెందిన యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆమె స్నేహితురాలిపై కూడా దాడి చేశాడు. 
 
ఈ ఘటనలో తీవ్రగాయాలతో తేజస్విని ప్రాణాలు కోల్పోయింది. తేజస్విని ఎంఎస్‌ కోసం తన స్నేహితులతో కలిసి లండన్‌లో ఉంటోంది. 
 
రెండు నెలల క్రితమే తేజస్విని ఎంఎస్‌ పూర్తిచేశారు. త్వరలో ఆమె స్వదేశానికి రావాల్సి ఉంది. ఇంతలో.. ఘోరం జరిగిందని ఆమె తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments