Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో తెలుగు విద్యార్థిని హత్య... కత్తితో పొడిచి చంపేసిన దుండగుడు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (18:32 IST)
లండన్‌లో తెలుగు విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. దుండగుడు ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. మృతురాలిని తేజస్విని రెడ్డిగా గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మరో తెలుగు అమ్మాయి అఖిల కూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది. 
 
హైదరాబాద్ చంపాపేట్‌కు చెందిన తేజస్విని ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్‌కు వెళ్లింది. తేజస్విని, అఖిల ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్‌లో చదువుతున్నారు. వీరిద్దరిపై దాడిచేసిన బ్రెజిల్‌కు చెందిన దుండగుడు మరో వ్యక్తిపై దాడి చేసి చంపేశాడు. హంతకుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తేజస్విని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మృతురాలి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments