Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో తెలుగు విద్యార్థిని హత్య... కత్తితో పొడిచి చంపేసిన దుండగుడు

Webdunia
బుధవారం, 14 జూన్ 2023 (18:32 IST)
లండన్‌లో తెలుగు విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. దుండగుడు ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. మృతురాలిని తేజస్విని రెడ్డిగా గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దాడిలో మరో తెలుగు అమ్మాయి అఖిల కూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతోంది. 
 
హైదరాబాద్ చంపాపేట్‌కు చెందిన తేజస్విని ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్‌కు వెళ్లింది. తేజస్విని, అఖిల ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్‌లో చదువుతున్నారు. వీరిద్దరిపై దాడిచేసిన బ్రెజిల్‌కు చెందిన దుండగుడు మరో వ్యక్తిపై దాడి చేసి చంపేశాడు. హంతకుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తేజస్విని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు మృతురాలి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments