Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడిని అర్థరాత్రి ఇంటికి పిలిచిన మహిళ.. భర్త రాగానే ప్లేటు ఫిరాయించి హత్య

Webdunia
మంగళవారం, 17 ఆగస్టు 2021 (12:46 IST)
ఓ మహిళ, తన భర్తతో కలిసి ప్రియుడుని హత్య చేసింది. భర్త లేని సమయంలో ప్రియుడితో శారీరక సుఖం పొందేందుకు అర్థరాత్రి సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది. బయటకెళ్లిన భర్త ఆ సమయంలో ఇంటికి తిరిగివచ్చాడు. అంతే.. ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన ఆ మహిళ.. ప్రియుడు తనపై అత్యాచారాం చేయబోయాడంటూ ఆరోపించింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి వ్యక్తిని చంపేసి.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. 
 
ఈ దారుణం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, నేహా అనే మహిళ సోయల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొన్నేళ్లుగా కొనసాగిస్తుంది. అయితే, గత రాత్రి భర్త లేని సమయంలో నేహా, సోయల్‌ను ఇంటికి పిలిపించుకుంది. 
 
అదేసమయంలో భర్త ఇంటికి వచ్చాడు. భర్త మొయినుద్దీన్ భార్య నేహాను, ప్రియుడు సోయల్ గదిలో చూసి నిలదీయడంతో నేహా ప్లేట్ ఫిరాయించి, సోయల్ తనను బలవంతం చేయబోయాడని ఆరోపించింది. 
 
ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరూ కలిసి సోయల్ గొంతు కోసి హత్య చేశారు. అనంతరం నాచారం పోలీస్ స్టేషన్ లో లొంగి పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments