Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌లో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు తీసిన అతివేగం..

Webdunia
ఆదివారం, 1 జనవరి 2023 (17:31 IST)
హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లో కొత్త సంవత్సరాది రోజున అతివేగం ఇద్దరి వ్యక్తుల ప్రాణాలు హరించింది. న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని సంతోషంతో ఇంటికి వెళుతున్న ఓ కారు ప్రమాదానికి గురైంది. ఇందులో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు కోల్పోయారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వెళ్లే ప్రధాన రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. 
 
మృతులను గుర్తించాల్సివుంది. విద్యా నగర్‌కు చెందిన ప్రణవ్, వర్థన్‌లుగా కలిసి కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొని తిరిగి సెలీరియా కారులో ఇంటికి బయలుదేరారు. ఈ కారును అమిత వేగంతో నడపడం వల్ల ఓ మలుపు వద్ద కారు వేగాన్ని నియంత్రించలేక పక్కనే నడిచి వెళుతున్న పాదాచారులను, మరో రెండు కార్లను బలంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై వెళుతున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ప్రమాదంలో వర్ధన్ తీవ్రంగా ప్రణవ్ గాయపడగా, అతన్ని వెల్‌నెస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తన స్నేహితుడు వర్థన్‌తో కలిసి ప్రణవ్ మద్యం సేవించి వాహనం నడిపినట్టు పోలీసులు గుర్తించారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదానికి కారణమైన ప్రణవ్, వర్థన్‌లు మణిపాల్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments