కట్టుకున్న భార్యను కడతేర్చి.. శవంతో సెల్ఫీ తీసుకున్నాడు..?

Webdunia
శనివారం, 8 మే 2021 (10:11 IST)
మహిళలపై ఇంటా బయటా అకృత్యాలు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ భర్త తాను కట్టుకున్న భార్యను కడతేర్చి.. ఆమె శవంతో సెల్ఫీ తీసుకున్నాడు. పెళ్లి చేసుకుని కనీసం ఏడాది కూడా అప్పుడే భార్యను చంపేశారు. జీవితం భార్యతో ఉండాలని భర్త అత్యంత కిరాతంగా వ్యవహరించారు. దారుణంగా చంపడమే కాదు భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నారు. 
 
ఈ ఘటన జిల్లాలోని బద్వేల్ సుందరయ్య కాలనీలో జరిగింది. భార్య కత్తితో పొడిచి భార్యను చంపారు. ఏడు నెలల క్రితం వీరిద్దరి పెళ్లి జరిగింది. భార్యను అనుమానంతోనే భర్త చంపేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. 
 
అయితే ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమకు అప్పగించాలని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిధి అగర్వాల్‌ను అసభ్యంగా తాకిన పోకిరీలు

మంచి మాటలు చెప్పే ఉద్దేశ్యంతో అసభ్య పదాలు వాడాను : శివాజీ (వీడియో)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి రొమాంటిక్ మెలోడీ ‘ఏదో ఏదో’ సాంగ్ విడుదల

Aadi: షూటింగ్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గాయాలు అవుతుంటాయి : ఆది సాయి కుమార్

ఈషా షూటింగ్ లో అరకులో ఓ పురుగు కుట్టి ఫీవర్‌ వచ్చింది : అఖిల్‌ రాజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో క్రిస్మస్ వేళ ప్రతి క్షణాన్ని ప్రత్యేకంగా చేసుకోండి

కిడ్నీలు జాగ్రత్త... షుగర్ ట్యాబ్లెట్స్ వేస్కుంటున్నాంగా, ఏమవుతుందిలే అనుకోవద్దు

ఫ్యాషన్‌లో కొత్త విప్లవాన్ని సృష్టిస్తున్న బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తిరుపతిలో రోబోటిక్ సర్జరీపై సదస్సు: భారీ ఫైబ్రాయిడ్ తొలగింపుతో ప్రపంచ రికార్డు దిశగా గ్లీనీ ఈగల్స్ హాస్పిటల్ చెన్నై

కోడిగుడ్డుతో కేన్సర్ రాదు, నిర్భయంగా తినేయండి అంటున్న FSSAI

తర్వాతి కథనం
Show comments