Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ కార్డు లేకపోయినా ఆహార ధాన్యాలు ఇవ్వాల్సిందే : హైకోర్టు

Webdunia
గురువారం, 14 మే 2020 (14:43 IST)
తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. లాక్డౌన్ సమయంలో రేషన్ కార్డు ఉన్న వినియోగదారులకు ఉచితంగా బియ్యంతో పాటు.. ఇతర సరకులను పంపిణీ చేస్తున్నారు. దీనిపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా.. ప్రతి ఒక్కరికీ ఉచితంగా రేషన్ సరకులు ఇవ్వాలని ఆదేశించింది. అలాగే, బయోమెట్రిక్‌తో పని లేకుండా అందజేయాలని తెలంగాణ సర్కారును ఆదేశించింది. 
 
లాక్డౌన్ సమయంలో కేవలం రేషన్ కార్డు ఉన్నా వారికి మాత్రమే ప్రభుత్వం వివిధ రకాల రేషన్ సరుకులు, నగదును పంపిణీ చేస్తోంది. దీంతో రేషన్ కార్డు లేని పేదలు అనేక మంది ఉన్నారనీ, వారందరికీ కూడా ఉచితంగా రేషన్ సరకులు పంపిణీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 
 
దీనిపై విచారణ జరిపిన కోర్టు పై విధంగా ఆదేశించింది. అంతేకాకుండా ఎలాంటి సమాచారం లేకుండా 8 లక్షల రేషన్ కార్డులు ఎలా రద్దు చేస్తారంటూ హైకోర్టు ప్రశ్నించింది. అందువల్ల వలస కూలీలతో పాటు పేదలకు ఉచితంగా రేషన్ సరకులు, రూ.1500 నగద ఇవ్వాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

మధురం మధురమైన విజయాన్ని అందుకోవాలి :వీవీ వినాయక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

తర్వాతి కథనం
Show comments