Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షం, 9500 కోళ్లు జలసమాధి, రైతులు కన్నీళ్లు

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:39 IST)
శుక్రవారం నాడు అకాలంగా కురిసిన భారీ వర్షానికి పౌల్ట్రీ రైతు అపారంగా నష్టపోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలంలోని ఈదులపల్లి కూడా గ్రామ శివారులో గల యాదిరెడ్డి చెందిన ఫామ్‌లో 9500 ఫారం కోళ్ళు మృత్యువాత పడ్డాయి.
 
వీటి విలువ సుమారు 6 లక్షల వరకు ఉంటుందని యాదిరెడ్డి వాపోయారు. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నీళ్లు పెద్ద ఎత్తున పౌల్ట్రీ ఫారంలోకి వచ్చాయని, దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ కోళ్లు మృత్యువాత పడ్డాయి. పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments