Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనన్యను ఔటర్ రింగ్ రోడ్ మింగేసింది... మితిమీరిన వేగమేనా?

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైన మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం బుర్జుగడ్డ పివన్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో హెచ్‌సీయూకు చెందిన అనన్య అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో కారులో అనన్యతో పాటు నిఖిత, నితిన్

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (14:03 IST)
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైన మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం బుర్జుగడ్డ పివన్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో హెచ్‌సీయూకు చెందిన అనన్య అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో కారులో అనన్యతో పాటు నిఖిత, నితిన్ అనే మరో ఇద్దరు విద్యార్థులు కూడా వున్నారు.
 
ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగమే కారణమని భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నిఖిత, నితిన్‌లను ఆసుపత్రికి తరలించారు. వీరు ముగ్గురూ హెచ్‌సీయూ క్యాంపస్ నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా షాద్‌నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments