Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనన్యను ఔటర్ రింగ్ రోడ్ మింగేసింది... మితిమీరిన వేగమేనా?

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైన మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం బుర్జుగడ్డ పివన్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో హెచ్‌సీయూకు చెందిన అనన్య అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో కారులో అనన్యతో పాటు నిఖిత, నితిన్

Webdunia
మంగళవారం, 9 జనవరి 2018 (14:03 IST)
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపైన మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం బుర్జుగడ్డ పివన్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో హెచ్‌సీయూకు చెందిన అనన్య అనే విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాద సమయంలో కారులో అనన్యతో పాటు నిఖిత, నితిన్ అనే మరో ఇద్దరు విద్యార్థులు కూడా వున్నారు.
 
ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. మితిమీరిన వేగమే కారణమని భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నిఖిత, నితిన్‌లను ఆసుపత్రికి తరలించారు. వీరు ముగ్గురూ హెచ్‌సీయూ క్యాంపస్ నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా షాద్‌నగర్ వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments