Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగరేణి ప్రైవేటుపరానికి కేంద్రం కుట్ర : బాల్క సుమన్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేసినట్టే సింగరేణి బొగ్గుగనులపై కూడా కూడా కేంద్రం కుట్ర చేస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు సమ్మెకు దిగితే సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. 
 
విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని పదేపదే విన్నవించుకుంటున్నప్పటికీ కర్మాగారాన్ని నష్టాలు వచ్చేలా చేసి అమ్మే కుట్ర చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇపుడు విశాఖ ఉక్క ఫ్యాక్టరీ లాగానే సింగరేణిని కూడా ప్రైవేట్ పరం చేయాలని కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. 
 
సింగరేణి బొగ్గు గనుల విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోకపోతే ఢిల్లీలో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇదే అంశంపై కేంద్రానికి సీఎం లేఖ రాశారనీ అయినా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గుజరాత్‌లో గనులు అక్కడి ప్రభుత్వానికి అప్పగించి, తెలంగాణాకు సింగరేణి గనులు ఎందుకు ఇవ్వరంటూ ఆయన నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments