Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి పందాలు: కోడి కాలికి కట్టిన కత్తి తగిలి వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (13:23 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాలు ఇంకా ఏపీలో జరుగుతూనే వున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంకా కోడి పందాలు ఆగలేదు. కోడిపందాలు సంక్రాంతి సంప్రదాయం అంటూనే పండుగ వెళ్లిపోయినా సంప్రదాయం ముసుగులో ఈ పందాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని పెద్ద మండ్యం మండలం కలిచర్ల గ్రామంలో అపశృతి చోటుచేసుకుంది. 
 
కోడి పందాలు జరుగుతుండగా చుట్టూ చేరిన జనాలపైకి ఓ పందెం కోడి దూసుకొచ్చింది. అలా దూసుకొచ్చిన కోడి కాలికి కట్టిన కత్తి తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తికి తీవ్ర రక్తస్రావం ప్రాణాలు కోల్పోవటంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది.
 
మృతి చెందిన వ్యక్తి చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచర్ల గ్రామంలో గంగులయ్య అని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments