Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడి పందాలు: కోడి కాలికి కట్టిన కత్తి తగిలి వ్యక్తి మృతి

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (13:23 IST)
సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాలు ఇంకా ఏపీలో జరుగుతూనే వున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఇంకా కోడి పందాలు ఆగలేదు. కోడిపందాలు సంక్రాంతి సంప్రదాయం అంటూనే పండుగ వెళ్లిపోయినా సంప్రదాయం ముసుగులో ఈ పందాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలోని పెద్ద మండ్యం మండలం కలిచర్ల గ్రామంలో అపశృతి చోటుచేసుకుంది. 
 
కోడి పందాలు జరుగుతుండగా చుట్టూ చేరిన జనాలపైకి ఓ పందెం కోడి దూసుకొచ్చింది. అలా దూసుకొచ్చిన కోడి కాలికి కట్టిన కత్తి తగిలి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తికి తీవ్ర రక్తస్రావం ప్రాణాలు కోల్పోవటంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది.
 
మృతి చెందిన వ్యక్తి చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచర్ల గ్రామంలో గంగులయ్య అని గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments