Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు : పరిటాల శ్రీరామ్ దీక్ష

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (12:19 IST)
అనంతపురం జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ జిల్లాలోని ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జిల్లాకు చెందిన టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ నిరాహారదీక్షకు దిగారు. ధర్మవరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన దీక్షకు కూర్చొన్నారు. ఇది సాయంత్రం ఐదు గంటల వరకు జరుగనుంది.
 
ఈ సందర్భంగా జిల్లాకు చెందిన వైకాపా నేతల తీరుపై ధ్వజమెత్తారు. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేస్తే వైకాపా నేతలు ఏం చేస్తున్నారని, గాడిదలు కాస్తున్నారా అని నిలదీశారు. ఈ డివిజన్ ఎన్నో ఏళ్లుగా ఉంటూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉందని చెప్పారు. ధర్మవరం అభివృద్ధిని  వెనక్కి నెట్టేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments