Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సమతామూర్తి ప్రాంగణంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(photos)

సమతామూర్తి ప్రాంగణంలో భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(photos)
, శనివారం, 5 ఫిబ్రవరి 2022 (22:07 IST)
భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన శంషాబాద్ ముచ్చింతల్ శ్రీరామనగరంలో భగవద్రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో కీలక ఘట్టం 216 అడుగుల భారీ విగ్రహ ఆవిష్కరణ జరిగింది.
webdunia

భారత ప్రధాని శ్రీనరేంద్రమోదీ శనివారం సాయంత్రం సమతామూర్తిని జాతికి అంకితం చేశారు.
webdunia

ఈ సందర్భంగా ఆయన ప్రాంగణంలో కొలువై వున్న వివిధ దేవతామూర్తులను సందర్శించారు.
webdunia

సమతామూర్తి విగ్రహాన్ని ఎలా నిర్మించారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.
webdunia

రామానుజాచార్యులవారి వైభవాన్ని జ్ఞప్తికి చేసుకున్నారు.
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై నగరంలో విడాకులకు ట్రాఫికే కారణం.. చెప్పింది ఎవరంటే?