Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్‌ కారుకు ప్రమాదం....

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (12:13 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వ్యక్తిని మంచిర్యాల జిల్లాకు చెందిన సుందారపు గోపాల్‌గా గుర్తించారు. 
 
కొప్పుల ఈశ్వర్ తన కుమారుడి పెళ్లి పత్రికలను వేములవాడ ఆలయంలో సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. కొప్పుల ఈశ్వర్ డ్రైవర్ కారును డీజిల్ పోయించేందుకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కొప్పుల ఈశ్వర్ కారులో లేరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments