Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్‌ కారుకు ప్రమాదం....

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా

Webdunia
సోమవారం, 26 ఫిబ్రవరి 2018 (12:13 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు కరీంనగర్ జిల్లాలో పెను ప్రమాదం జరిగింది. ఈ కారును మరో కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరొకరు గాయపడ్డారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వ్యక్తిని మంచిర్యాల జిల్లాకు చెందిన సుందారపు గోపాల్‌గా గుర్తించారు. 
 
కొప్పుల ఈశ్వర్ తన కుమారుడి పెళ్లి పత్రికలను వేములవాడ ఆలయంలో సమర్పించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తి పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో వరంగల్ ఆస్పత్రికి తరలించారు. కొప్పుల ఈశ్వర్ డ్రైవర్ కారును డీజిల్ పోయించేందుకు తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కొప్పుల ఈశ్వర్ కారులో లేరు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments