Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యాంక్ బండ్‌పై ఆ వేళల్లో సందర్శకులకు మాత్రమే అనుమతి

Webdunia
సోమవారం, 30 ఆగస్టు 2021 (09:45 IST)
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై సాయంత్రం వేళల్లో గడిపేందుకు ఇష్టపడనివారుండరు. కానీ ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో అక్కడ నిముషం కూడా ఆగే పరిస్థితిలేదు.

దీంతో ప్రభుత్వం ప్రత్యేకచర్యలు చేపట్టింది. ఇక నుంచి ప్రతీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సరికొత్త ఆంక్షలు విధించింది.

ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు కేవలం సందర్శకులకు మాత్రమే అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పర్యాటకులకు అనుకూలంగా ట్యాంక్ బండ్‌ను ఆధునీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం