Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకుల మధ్య అమ్మాయి గొడవ, మధ్యలోకెళ్లిన తెరాస నేత దారుణ హత్య

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (14:08 IST)
తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ అమ్మాయి విషయమై కొంతమంది ఆకతాయి కుర్రాళ్లు గొడవపడ్డారు. అలా గొడవపడవద్దంటూ వారించబోయిన తెరాస నాయకుడుని సదరు కుర్రాళ్లు దారుణంగా పొడిచి చంపారు.
 
వివరాల్లోకి వెళితే... నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో మంగళవారం రాత్రి మృతుడు లతీఫ్‌ సోదరుడు జహంగీర్‌ కుమారుడు తన వాట్సాప్‌ స్టేట్‌స్ లో ఓ యువతికి పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెపుతూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టును చూసిన ఎస్సీ కాలనీకి చెందిన కొందరు యువకులు నేరుగా జహంగీర్ కుమారుడిపై లతీఫ్ షాపు ఎదుటే దాడి చేయడం ప్రారంభించారు. ఇది చూసన లతీఫ్ వారిని వారించబోయాడు. 
 
ఇలాంటి తగాదాలు ఇక్కడ రాత్రివేళల్లో చేయవద్దనీ, రేపు ఉదయం వివరంగా మాట్లాడుకోవచ్చని నచ్చజెపుతుండగా యువకులు అతడిపైన కూడా దాడి చేశారు. కత్తితో లతీఫ్‌ను పొడిచారు. దీనితో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments