Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఇంట్లో నలుగురి కిడ్నాప్

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (21:59 IST)
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన జితేందర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో నలుగురు కిడ్నాప్‌కు గురయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఉండే వారిలో ఏకంగా నలుగురు కిడ్నాప్‌కు గురికావడం ఇపుడు కలకలం రేపుతుంది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కిడ్నాప్‌కు గురైనవారిలో జితేందర్ రెడ్డి కారు డ్రైవర్‌తో సహా నలుగురు ఉన్నారు. ఈ కిడ్నాప్ ఘటనపై జితేందర్ రెడ్డి ఢిల్లీ ఫిర్యాదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీ సౌత్ అవెన్యూలోని 105 నంబరు ఇంటిలో జితేందర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి జితేందర్ రెడ్డి కారు డ్రైవర్ సహా నలుగురు వ్యక్తులను బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న జితేందర్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని పోలీస్ స్టేషనుకెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments