Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిప్రమాదం.. నిద్రలోనే ఐదుగురు సజీవదహనం

Webdunia
శనివారం, 17 డిశెంబరు 2022 (08:34 IST)
మంచిర్యాలలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. 
 
వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా, మందమర్రి మండలం, వెంకటాపూర్‌కు చెందిన శివయ్య, ఆయన భార్య ఇద్దరు కుమార్తెలు ఈ ఘటనలో మృతి చెందారు. 
 
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. కానీ ఐదుగురు ప్రాణాలు మాత్రం అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments