Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద రైతుల మహాధర్నా

Webdunia
గురువారం, 25 నవంబరు 2021 (11:04 IST)
వరికి కనీస మద్దతు ధర కల్పించాలని, మూడు వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసేలా పార్లమెంట్ ఉభయసభల్లో తొలి రోజునే తీర్మానం చేయాలన్న ప్రధాన డిమాండ్లతో అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటి గురువారం ఢిల్లీ సరిహద్దుల్లో మహాధర్నా చేయనుంది. ఈ మహాధర్నా భారతీయ కిసాన్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగనుంది. 
 
ఇదే అంశంపై అ సంస్థ అధికార ప్రతినిధి కాకేష్ తికాయత్ మాట్లాడుతూ, అఖిల భారత్ రైతు పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద గురువారం మహాధర్నా సాగుతుందన్నారు. 
 
వరి ధాన్యానికి కనీస మద్దతు ధర చట్ట సాధన, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైతులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత, ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించి, శాశ్వత ఉపాధి కల్పించాలని, కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించాలన్నవి తమ ప్రధాన డిమాండ్లు అని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments