Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళిత బంధు ఒక బోగస్ - ఈటెల ఫైర్

Webdunia
మంగళవారం, 8 మార్చి 2022 (19:18 IST)
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నేడు సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. 
 
అయితే ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ మాట్లాడుతూ.. మోసపూరిత బడ్జెట్ ఇది అని మండిపడ్డారు. దళిత బంధు ఒక బోగస్ అని వెల్లడించారు. 90 శాతం దళిత బంధును పూర్తిస్థాయిలో వాడుకున్న కుటుంబం లేదని, ఒక్క కుటుంబం 10 లక్షల విలువ ఆధారిత వాడుకోలేదన్నారు.
 
ఈ పథకం కింద కేవలం 2-3 లక్షలతో సరిపెడుతున్నారని ఈటెల ఫైర్ అయ్యారు. హుజురాబాద్‌లో అదే జరిగిందని, రాష్ట్రంలో లిక్కర్ ఆదాయం 37,220 కోట్లకు చేరిందని, తాగడానికి బానిసలను చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 
 
మంచినీటి పథకానికి 19 వేల కోట్లు అని, మిషన్ కాకతీయ 6 వేల కోట్లు అని, నీతి ఆయోగ్ నిధులు కేంద్రం ఇవ్వలేమని చెప్పిన మళ్ళీ రాష్ట్ర బడ్జెట్‌లో పెట్టారని ఈటెల విమర్శించారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments