Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలో చేరనున్న ఈటల రాజేందర్? ... సీఎం కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారమట..

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (13:19 IST)
తెరాసను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిరిగి సొంత గూటికి రాబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం ఆయన స్పందించారు. ఘర్ వాపసీ పేరుతో సీఎం కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టిపారేశారు. 
 
ఈటల రాజేందర్ తిరిగి తెరాస గూటికి చేరుతారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఘర్ వాపసీ పేరుతో ఇది సాగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ, తెరాసలో తాను 20 యేళ్ళు పని చేశానని, 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయాని తాను మాత్రం పార్టీని వీడలేదని ఈటల చెప్పారు.
 
తెరాస తీవ్ర సంక్షోభంలో ఉన్నపుడు కూడా తాను పార్టీ మారలేదని చెప్పారు. పైగా, తాను తెరాసను వీడలేదన్నారు. సీఎం కేసీఆర్ బయటకు పంపించారన్నారు. తన అంకితభావం ఎలాంటిదో అందరి కంటే కేసీఆర్‍‌కే ఎక్కువ తెలుసని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెరాస తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ - గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

War 2 : IMAXలో మాత్రమే వార్ 2 విడుదల అవుతుంది

Laya: ఆ తపనతో తిరిగి వచ్చా - ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయి - శివాజీతో సినిమా : నటి లయ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments