Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసలో చేరనున్న ఈటల రాజేందర్? ... సీఎం కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారమట..

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (13:19 IST)
తెరాసను వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిరిగి సొంత గూటికి రాబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం ఆయన స్పందించారు. ఘర్ వాపసీ పేరుతో సీఎం కేసీఆర్ చేస్తున్న దుష్ప్రచారం అని కొట్టిపారేశారు. 
 
ఈటల రాజేందర్ తిరిగి తెరాస గూటికి చేరుతారని కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఘర్ వాపసీ పేరుతో ఇది సాగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ, తెరాసలో తాను 20 యేళ్ళు పని చేశానని, 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయాని తాను మాత్రం పార్టీని వీడలేదని ఈటల చెప్పారు.
 
తెరాస తీవ్ర సంక్షోభంలో ఉన్నపుడు కూడా తాను పార్టీ మారలేదని చెప్పారు. పైగా, తాను తెరాసను వీడలేదన్నారు. సీఎం కేసీఆర్ బయటకు పంపించారన్నారు. తన అంకితభావం ఎలాంటిదో అందరి కంటే కేసీఆర్‍‌కే ఎక్కువ తెలుసని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెరాస తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments