Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా లెక్చరర్ గొంతు కోసిన భర్త.. ఎక్కడ?

Webdunia
గురువారం, 17 నవంబరు 2022 (12:23 IST)
ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. అనంతపురం పట్టణ కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీలో పని చేస్తున్న మహిళా లెక్చరర్‌పై ఆమె భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో విద్యార్థులంతా ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు.
 
కాలేజీలోని తరగతి గదిలో లెక్చరర్ సుమంగళి కామర్స్ పాఠాలు బోధిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. భర్త ఈ దారణానికి పాల్పడటానికి కుటుంబ కలహాలే కారణంగా భావిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments