Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా రాష్ట్రంలో కరెంట్ చార్జీల బాదుడు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (16:32 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెరగనున్నాయి. ఈ పెంపుదల 14 శాతం మేరకు ఉంది. ఈ మేరకు టీఎస్‌ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. విద్యుత్ డిస్కింలు 19 శాతం పెంచేందుకు అనుమతి కోరగా ఈఆర్సీ మాత్రం 14 శాతం మాత్రమే అనుమతి ఇచ్చింది. 
 
డొమెస్టిక్‌ వినియోగదారులపై యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు, ఇతర కేటగిరీలకు చెందిన వినియోగదారులపై యూనిట్‌కు ఒక్క రూపాయి చొప్పున పెంచేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కింలు కోరారు. కానీ, ఈఆర్సీ మాత్రం 14 శాతం మేరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 
 
అయితే, తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి చెంద్రశేఖర్ రావు తీసుకోవాల్సివుంది. విద్యుత్ బోర్డులతో పాటు ఈఆర్సీలు విద్యుత్ చార్జీలు పెంచేందుకు సమ్మతించాయి. దీంతో సీఎం కేసీఆర్ కూడా ఈ పెంపునకు ఆమోదం తెలిపితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ చార్జీలు పెరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments