Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా రాష్ట్రంలో కరెంట్ చార్జీల బాదుడు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (16:32 IST)
తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ చార్జీలు పెరగనున్నాయి. ఈ పెంపుదల 14 శాతం మేరకు ఉంది. ఈ మేరకు టీఎస్‌ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. విద్యుత్ డిస్కింలు 19 శాతం పెంచేందుకు అనుమతి కోరగా ఈఆర్సీ మాత్రం 14 శాతం మాత్రమే అనుమతి ఇచ్చింది. 
 
డొమెస్టిక్‌ వినియోగదారులపై యూనిట్‌కు 40 నుంచి 50 పైసలు, ఇతర కేటగిరీలకు చెందిన వినియోగదారులపై యూనిట్‌కు ఒక్క రూపాయి చొప్పున పెంచేందుకు అనుమతి ఇవ్వాలని డిస్కింలు కోరారు. కానీ, ఈఆర్సీ మాత్రం 14 శాతం మేరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. 
 
అయితే, తుది నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రి చెంద్రశేఖర్ రావు తీసుకోవాల్సివుంది. విద్యుత్ బోర్డులతో పాటు ఈఆర్సీలు విద్యుత్ చార్జీలు పెంచేందుకు సమ్మతించాయి. దీంతో సీఎం కేసీఆర్ కూడా ఈ పెంపునకు ఆమోదం తెలిపితే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ చార్జీలు పెరగనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments