Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణ మరో ప్రత్యేక మైలురాయి.. ఆరు కోట్లకు పైగా వ్యాక్సిన్..?

తెలంగాణ మరో ప్రత్యేక మైలురాయి.. ఆరు కోట్లకు పైగా వ్యాక్సిన్..?
, మంగళవారం, 22 మార్చి 2022 (13:23 IST)
కరోనా మహమ్మారిపై పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన మరో ప్రత్యేక మైలు రాయి సాధించింది. ప్రైవేట్, ప్రభుత్వ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు సోమవారం నాటికి అర్హత కలిగిన వారికి మొత్తం 6 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను అందించాయి.
 
తెలంగాణలో ఇప్పటివరకు 6,00,63,411 కోవిడ్ డోసులను ప్రైవేటు, ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో ఇచ్చారు. 6 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లలో, 3,11,87,219 మోతాదులు మొదటి మోతాదు, 2,83,57,632 రెండవ మోతాదు వేయడం జరిగింది. 
 
మార్చి 16న ప్రారంభించిన ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. 12 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల 11,36,000 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీవీలు, స్మార్ట్ ఫోన్‌ ధరల పెంపు: షెన్‌జెన్‌లో లాక్‌డౌన్ విధిస్తే..?