Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రలో తేనెటీగలు

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (16:26 IST)
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్రలో  తేనెటీగల కలకలం రేగింది. బుధవారం ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల టీమ్‌పై తేనెటీగలు దాడి చేశాయి. వివరాలు.. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతుంది. 
 
షర్మిల మోట కొండూరు మండలం నుండి పాదయాత్రగా ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద చెట్టుకింద గ్రామస్తులతో మాట్లాడారు. అయితే అదే సమయంలో ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే షర్మిల టీమ్ అప్రమత్తమైంది.
 
దీంతో వారు షర్మిలను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో షర్మిల తేనెటీగల దాడి నుండి బయటపడ్డారు. అయితే తేనెటీగల దాడిలో పలువురు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments