Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన ఈనాడు విలేకరి: కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీశ్ రావు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (18:02 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ బీభత్సాన్ని సృష్టిస్తోంది. గతంలో కరోనా సోకినా హోం క్వారెంటైన్లో వుండి క్రమంగా కోలుకున్న పరిస్థితులు వున్నాయి. కానీ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా వుంటోంది. ఎంతోమంది పొట్టనబెట్టుకుంటోంది. ఈనాడులో గత పదిహేడేళ్లుగా కంట్రిబ్యూటర్‌గా విధులు నిర్వర్తించే చింతా నాగరాజుకి కరోనా సోకింది.
 
దుబ్బాకకు చెందిన నాగరాజుకి పది రోజుల క్రితం కరోనా వచ్చింది. దీనితో మెరుగైన చికిత్స చేయించుకునేందుకు హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ఐతే బుధవారం నాడు వున్నట్లుండి తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు విడిచారు.
 
43 ఏళ్ల చింతా నాగరాజు మరణం పట్ల తెలంగాణ మంత్రి హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆత్మీయుణ్ణి కోల్పాయానని ఆవేదన వ్యక్తం చేసారు. నాగరాజు మరణించడానికి ఓ గంట ముందు కూడా అతడితో మాట్లాడాననీ, తిరిగి కోలుకుంటారని అనుకున్నాననీ, కానీ ఆయనను కాపాడుకోలేకపోయామని అన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments