Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో చనిపోయిన ఈనాడు విలేకరి: కన్నీళ్లు పెట్టుకున్న మంత్రి హరీశ్ రావు

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (18:02 IST)
కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభణ బీభత్సాన్ని సృష్టిస్తోంది. గతంలో కరోనా సోకినా హోం క్వారెంటైన్లో వుండి క్రమంగా కోలుకున్న పరిస్థితులు వున్నాయి. కానీ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా వుంటోంది. ఎంతోమంది పొట్టనబెట్టుకుంటోంది. ఈనాడులో గత పదిహేడేళ్లుగా కంట్రిబ్యూటర్‌గా విధులు నిర్వర్తించే చింతా నాగరాజుకి కరోనా సోకింది.
 
దుబ్బాకకు చెందిన నాగరాజుకి పది రోజుల క్రితం కరోనా వచ్చింది. దీనితో మెరుగైన చికిత్స చేయించుకునేందుకు హైదరాబాదులోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. ఐతే బుధవారం నాడు వున్నట్లుండి తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు విడిచారు.
 
43 ఏళ్ల చింతా నాగరాజు మరణం పట్ల తెలంగాణ మంత్రి హరీశ్ రావు కంటతడి పెట్టుకున్నారు. ఆత్మీయుణ్ణి కోల్పాయానని ఆవేదన వ్యక్తం చేసారు. నాగరాజు మరణించడానికి ఓ గంట ముందు కూడా అతడితో మాట్లాడాననీ, తిరిగి కోలుకుంటారని అనుకున్నాననీ, కానీ ఆయనను కాపాడుకోలేకపోయామని అన్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments