Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి వేడుకల్లో అపశృతి... 30 మందికి గాయాలు - ఐదుగురి పరిస్థితి విషమం

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2022 (11:09 IST)
దీపావళి పండుగ రోజున హైదరాబాద్ నగరంలో విషాద సంఘటనలు సంభవించాయి. పలుప్రాంతాల్లో బాణాసంచా పేలుళ్ళ కారణంగా జరిగిన అగ్నిప్రమాదాల్లో 30మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. దీంతో అనేక మంది క్షతగాత్రులు ఆస్పత్రులకు క్యూ కట్టారు. సరోజనీదేవి కంటి ఆస్పత్రికి పలువురు క్షతగాత్రులను తరలించారు. 
 
గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో వీరిలో ముగ్గురిని మరో ఆస్పత్రికి తరలించినట్టు వారు వెల్లడించారు. గాయపడినవారిలో చిన్నారులో అధికంగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు, ఉస్మానియా ఆస్పత్రిలో కూడా 20 మంది వరకు గాయపడ్డారు. వాళ్లకి ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి ఇంటికి పంపించినట్టు వైద్యులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments