Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో పెరిగిపోతున్న డెంగ్యూ కేసులు

Webdunia
గురువారం, 7 సెప్టెంబరు 2023 (16:27 IST)
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వంద మందికి పైగా దీని బారిన పడ్డట్లు వైద్యశాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా దోమలు నీటిలో వాసం చేయడం ద్వారా డెంగీ కేసులు పెరిగిపోతున్నాయని వైద్యులు చెప్తున్నారు. 
 
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డెంగీ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒకే వారంలో 120 డెంగీ కేసులు నమోదయ్యాయి. 
 
రాష్ట్రవ్యాప్తంగా 182 కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రతపై సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్సలు తీసుకోకపోవడం ఇందుకు కారణమని వైద్యులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments