Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత వద్ద ముగిసిన సీబీఐ విచారణ

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (20:40 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కె.కవిత వద్ద సీబీఐ అధికారులు సాగించిన తొలి రోజు విచారణ ముగిసింది. దాదాపు ఏడు గంటలకు పైగా ఈ విచారణ జరిగింది. హైదరాబాద్ నగరంలోని కవిత నివాసంలోనే ఈ విచారణ జరిగింది. 
 
ఇది ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై, దాదాపు ఏడున్నర గంటల పాటు సాగింది. మొత్తం ఐదుగురు సీబీఐ అధికారుల బృందం కవిత నుంచి పలు ప్రశ్నలకు సమాచారం సేకరించింది. అలాగే, లిక్కర్ స్కామ్‍లో సాక్షిగా కవిత వాంగ్మూలాన్ని నమోదు చేసింది. 
 
లిక్కర్ స్కాం నిందితుడు అమిత్ ఆరోరా వాంగ్మూలం ఆధారంగా కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా, 170 సెల్ ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణలపైనా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కవిత గతంలో వాడిన మొబైల్ ఫోన్ల వివరాలపై సీబీఐ అధికారులు ఆరా తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments