Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస మంత్రి శ్రీనివాస్ గౌడ హత్యకు రూ.15 కోట్ల సుపారీ : స్టీఫెన్ రవీంద్ర

Webdunia
గురువారం, 3 మార్చి 2022 (07:27 IST)
తెలంగాణ రాష్ట్ర అబ్కారీ శాఖామంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హత్య చేస్తే కిరాయి ముఠాకు రూ.15 కోట్ల సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్లు సుపారీ ఇస్తామని ఆఫర్ చేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. 
 
కాగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్ ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగానిరి రాజీనామా చేసి తెరాసలో చేశారు. తొలి ప్రభుత్వం ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గౌడ్, రెండోసారి గద్దెనెక్కిన తెరాస ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం తెరాస ప్రభుత్వ మంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆయన హత్యకు పన్నిన కుట్రను పోలీసులు ఛేదించారు. సుపారీ గ్యాంగ్‌‍తో హత్యకు ప్రణాళిక రచించినట్టు తేలిందన్నారు. మంత్రిని హత్య చేస్తే రూ.15 కోట్ల సుపారీ ఇస్తామని ఆఫర్ చేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైందన్నార. మహబూబ్ నగర్‌కు చెందిన వ్యక్తులు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను లక్ష్యంగా చేసుకుని హత్యకు కుట్ర చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలంరేపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments