Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ కావాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి: చేయగానే రూ. 70 వేలు మాయం

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (10:19 IST)
హైదరాబాదులో ఓ వ్యక్తి ఆన్ లైన్ మోసగాళ్ల దెబ్బకి రూ. 70 వేలు మోసపోయాడు. ఓ ఆన్లైన్ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాడు. కొద్దిసేపటికి అతడికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఓ లింక్ పంపామనీ, ఆ లింక్ పైన క్లిక్ చేస్తేనే ఫుడ్ ఆర్డర్ తీసుకుంటామని చెప్పారు.
 
వాళ్లు చెప్పిన విధంగానే అతడు ఆ లింక్ పైన క్లిక్ చేశాడు. అంతే.. క్షణాల్లో రూ. 70 వేలు అతడి ఖాతా నుంచి డెబిట్ అయిపోయాయి. తన ఖాతా నుంచి డబ్బులు డెబిట్ కాగానే వెంటనే అతడు తనకు వచ్చిన ఫోన్ కాల్‌కి ఫోన్ చేసాడు. ఐతే మోసగాళ్లు ఫోన్ స్విచాఫ్ చేసేశారు. దీనితో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments