Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి తెలంగాణాలో కరోనా బూస్టర్ డోస్టర్ డోస్ టీకాలు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (07:39 IST)
కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగిపోయింది. దీంతో భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. మొన్నటివరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. కానీ, ఇది మరింత ఉధృతంగా వ్యాపిస్తుంది. ఒకవైపు కరోనా వైరస్‌తో మరోమారు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కరోనా బూస్టర్ టీకాలు వేస్తున్నారు. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణా రాష్ట్రంలో కూడా చేపట్టనున్నారు. సోమవారం నుంచి కరోనా బూస్టర్ డోస్‌ను వేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 60 యేళ్లు పైబడిన వారితో పాటు కోవిడి వారియర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ టీకాలు తొలుత వేస్తారు. 
 
మొదటి, రెండో డోస్ తీసుకున్న వ్యాక్సిన్‌నే మూడో డోస్ బూస్టర్ డోస్‌గా వేయాలని అధికారులు సూచించారు. అదేసమయంలో రెండో డోస్ తీసుకున్న వారు 9 నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్‌ను వేసుకోవాలని సూచించారు. ఇదిలావుంటే, ఈ బూస్టర్ డోస్ టీకా కార్యక్రమాన్ని చార్మినార్ యునాని ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments