నేటి నుంచి తెలంగాణాలో కరోనా బూస్టర్ డోస్టర్ డోస్ టీకాలు

Webdunia
సోమవారం, 10 జనవరి 2022 (07:39 IST)
కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరిగిపోయింది. దీంతో భారత్‌తో పాటు అనేక ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోతున్నాయి. మొన్నటివరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది. కానీ, ఇది మరింత ఉధృతంగా వ్యాపిస్తుంది. ఒకవైపు కరోనా వైరస్‌తో మరోమారు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. దేశ వ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తుంది. 
 
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కరోనా బూస్టర్ టీకాలు వేస్తున్నారు. అలాంటి రాష్ట్రాల్లో తెలంగాణా రాష్ట్రంలో కూడా చేపట్టనున్నారు. సోమవారం నుంచి కరోనా బూస్టర్ డోస్‌ను వేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 60 యేళ్లు పైబడిన వారితో పాటు కోవిడి వారియర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ టీకాలు తొలుత వేస్తారు. 
 
మొదటి, రెండో డోస్ తీసుకున్న వ్యాక్సిన్‌నే మూడో డోస్ బూస్టర్ డోస్‌గా వేయాలని అధికారులు సూచించారు. అదేసమయంలో రెండో డోస్ తీసుకున్న వారు 9 నెలల తర్వాత ఈ బూస్టర్ డోస్‌ను వేసుకోవాలని సూచించారు. ఇదిలావుంటే, ఈ బూస్టర్ డోస్ టీకా కార్యక్రమాన్ని చార్మినార్ యునాని ఆస్పత్రిలో రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా... చిన్ని గుండెలో సాంగ్ తొో రామ్ పోతినేని

Bigg Boss Telugu 9: శ్రీజ దమ్ము రీ ఎంట్రీ.. దివ్వెల మాధురిపై ఎదురు దాడి.. వాయిస్‌పై ట్రోలింగ్స్

Suryakantham: ఒకరి బాధను సంతోషంగా తీసుకోలేనని తెగేసి చెప్పిన సూర్యకాంతం

Ravi Teja: రవితేజ, శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, యాక్షన్ తో విడుదలైన మాస్ జతర ట్రైలర్

Bigg Boss Telugu 9 : పక్కటెముకల్లో గాయం.. రెస్టు కోసం బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments