Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్జియా ఎయిర్‌పోర్టులో స్పృహ కోల్పోయిన తెలుగమ్మాయి... ఎందుకని?

Webdunia
గురువారం, 19 మార్చి 2020 (12:37 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి చెందిన వెంకటేష్ సరిత దంపతుల కూతురు శివాణి పై చదువుల కోసం జార్జియా దేశం వెళ్ళింది. కళాశాలకు బస్సులో వెళుతున్న సమయంలో ఒకసారి వాంతి చెసుకొని అపార్మరక స్థితిలో వెళ్ళింది. అది గమంచిన తోటి విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 
 
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ బ్రెయిన్‌లో బ్లెడ్ గడ్డకట్టింది విద్యార్థుల తెలపడంతో వెంటనే శివాణి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసుకొని జార్జియా నుంచి కూతురు రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 
 
జార్జియా నుంచి వచ్చే సమయంలో ఎయిర్ ఫోర్ట్ సబ్బంది చివరి నిమిషంలో శివాణి ప్రయాణించేందుకు నిరాకరించారు. ప్రాణాపాయం ఉన్న కూతురు శివాణి ఇండియా రావడానికి అన్ని ఏర్పాట్లు చేసి చివరి నిమిషంలో రాకుండా అడ్డుకోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments